Thursday, May 16, 2024

వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

గద్వాల్ : జిల్లా కేంద్రంలోని 3వ వార్డ్ పీజేపీ క్యాంప్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్,మంత్రి నిరంజన్ రెడ్డి కోలుకోవాలన్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 51 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గీతమ్మనాగులుయాదవ్, మురళి శ్రీమన్నారాయణ టీ.శ్రీను నరహరి గౌడ్ జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ డైరెక్టర్స్ ..జానకిరాములు.. కమ్మరిరాము.. తెరాస నాయకులు కోటేష్ రంజిత్.. షుకూర్ కృష్ణ.. బి.చిన్న.. ఐడియా పరుశరామ్.. వెంకటేష్ ..మెకానిక్ మధు రీజ్వన్.. గట్టురాము తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement