Sunday, May 5, 2024

విద్యార్థులతో కలిసి భోంచేసిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో తాడూర్ మండలంలోని ఆకు నేళ్లికుదురు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ విద్యార్థులతో ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement