Saturday, May 4, 2024

ఆంజనేయస్వామికి కంచు గంట..

మల్దకల్ : మండలం ఎద్దుల గూడెం ఆంజనేయస్వామి దేవాలయానికి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమారులు కేశవ రెడ్డి 70 వేల విలువచేసే 27 కిలోల కంచు గంటను బహుకరించారు. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయంలో సీతారాముల కళ్యాణం అనంతరం కంచు గంటకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో కేశవ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి కుటుంబం, తిరుమల్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనల ప్రకారం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement