Sunday, April 28, 2024

ప్రజావాణికి పోటెత్తిన రైతులు…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ప్రభ న్యూస్ : ధరణి సమస్యలు తక్షణమే జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సమక్షంలో వేగంగా పరిష్కారం అవుతున్నందున నేడు నిర్వ‌హించిన‌ ప్రజావాణికి రైతులు భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొనడంతో జిల్లా ప్రజలకు ప్రజావాణి నమ్మకం కలిగి, భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కారం అవుతున్నాయ‌ని ఫిర్యాదు దారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement