Sunday, April 28, 2024

MBNR : జిల్లా ప్రజలకు రంజాన్​ శుభాకాంక్ష‌లు…జడ్పి చైర్ పర్సన్ సరిత

గద్వాలప్రతినిధి, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్) : జోగులంబ గ‌ద్వాల జిల్లా ప్ర‌జ‌ల‌కు జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ స‌రిత తిరుప‌త‌య్య రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం గ‌ద్వాల‌లో ఈద్గా వ‌ద్ద నిర్వ‌హించిన ప్రార్థ‌న‌లో ఆమె పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -

రంజాన్ పర్వదినం అందరిలో సోదర భావాన్ని పెంపొందించి, మనలో నూతన ఉత్సాహాన్ని నింపాలని అల్లా దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండగ ముస్లిం మిత్రులందరు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమెతో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement