Saturday, May 18, 2024

మృతుని కుటుంబానికి పరామర్శ

గద్వాల : గద్వాల పట్టణం ధరూర్‌ మెట్టుకు చెందిన చాకలి నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గద్వాల ఏరియా ఆసుపత్రిలో భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement