Wednesday, May 1, 2024

Breaking | పులిహోర ప్ర‌సాదంలో బ‌ల్లి.. అస్వ‌స్థ‌త‌కు గురైన భ‌క్తులు

గుడిలో ప్ర‌సాదం తిన్న కొంత‌మంది భ‌క్తులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శ‌నివారం) రాత్రి వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రంలోని బ‌ట్ట‌ల‌బ‌జార్‌లో చోటుచేసుకుంది. వరంగల్ బట్టలు బజారులోని బాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో పులిహోరం ప్ర‌సాదం పంపిణీ చేశారు. ఈ పులిహోరలో బల్లిపడిన‌ట్టు తెలుస్తోంది. ఆ ప్రసాదాన్ని తినడం వల్ల చాలామంది అస్వస్థకు గుర‌య్యారు. ప్రస్తుతం వారికి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement