Monday, April 29, 2024

కేటీఆర్ సీఎం కావాల‌ని పాద‌యాత్ర‌.. ఏపీ నుంచి సిరిసిల్లకు చేరడంతో అభినంద‌ల వెల్లువ‌

తెలంగాణ యువ నేత‌, టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ముఖ్య‌మంత్రి కావాల‌న్న ఆకాంక్ష‌తో ఓ యువ‌కుడు పాద‌యాత్ర చేప‌ట్టాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన శేఖ‌ర్ చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర సిరిసిల్ల జిల్లాకు చేరింది. దీంతో సిరిసిల్ల టీఆర్ ఎస్ పార్టీ అధ్య‌క్షుడు తోట ఆగ‌య్య ఆ యువ‌కుడిని అభినందించారు. క్యాంపు ఆఫీసుకు యువ‌కుడిని తీసుకెళ్లి మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement