Sunday, April 28, 2024

నిండు కుండలా కోటపల్లి ప్రాజెక్టు

వికారాబాద్ జూలై 25 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోర్టుపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరాయి. పూర్తిస్థాయి నీటిమట్టంతో కోట్లు ప్రాజెక్ట్ ఆ లుగు పారుతుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి నీరు కుదరడంతో నాగ సంబంధర్ దోర్నాల మీదుగా వాగు పొంగి ప్రవహిస్తుంది

ఈ కారణంగా నాలుగు సముద్ర గ్రామానికి దోర్నాల గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పంటలకు నష్టం వారికి ప్రాజెక్టులో నీరు చేరడం మంచి పరిణామం అని అభిప్రాయపడుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement