Saturday, May 11, 2024

RR: కొండా సురేఖను కలిసిన.. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఛైర్మన్

వికారాబాద్ టౌన్, డిసెంబర్ 18 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఇవాళ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఛైర్మన్ ఎన్.పద్మనాభం ఈ ఓ టి. నరేందర్ కలిసి శుభకాంక్షలు తెలిపారు.

అనంతరం దేవాలయంలో అటవీ శాఖతో గల సమస్యను పరిష్కరించాలని మంత్రికి వివరించినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. మంత్రి త్వరలోనే అనంతగిరి ఆలయంను దర్శించుకోవడంతో పాటు సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారని దేవస్థానం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement