Sunday, May 19, 2024

KHM: నామినేషన్ దాఖలు చేసిన తెల్లం వెంకట్రావు

భద్రాచలం (టౌన్), నవంబర్ 9 (ఆంధ్ర ప్రభ): పట్టణంలో గురువారం భద్రాచలం బి.ఆర్.ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకటరావు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు ఉన్నారు. నామినేషన్ సందర్భంగా.. శ్రీ సీతారాముల దర్శనానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement