Wednesday, May 22, 2024

Khammam: మంత్రులు పువ్వాడ‌, శ్రీనివాస్ గౌడ్ కు నిర‌స‌న సెగ‌

రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ కు నిర‌స‌న సెగ త‌గిలింది. ఖ‌మ్మం జిల్లాలో మంత్రులు ప‌ర్య‌టిస్తుండ‌గా ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రుల ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. జిల్లాలోని వైరా బోటింగ్ యూనిట్ ప్రారంభానికి మంత్రులు వెళ్లారు. త‌మ‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేశారు. ప్ల‌కార్డులు ప‌ట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్లు నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement