Wednesday, May 15, 2024

పాలేరులో అధికారులపై ఎంపీ నామా ఫైర్

టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా పాలేరులో అధికారులపై ఫైర్ అయ్యారు. చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహించారు. కార్యక్రమానికి హాజరైన నామా.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫ్లెక్సీల్లో మంత్రి పేరు మాత్రమే పెడతారా అంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్ పాటించలేదని నామా నాగేశ్వరరావు, తాతా మధు లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement