Monday, April 29, 2024

తాటి కుమార్తె దశదిన కర్మకు హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె దశ దిన కార్యక్రమం బూర్గంపాడు మండలం సారపాక లోని ఓ పంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్య్రమానికి టీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. తాటి కుమార్తె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లుర్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లురి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement