Thursday, May 9, 2024

రుణ‌భారంతో రైతు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెంజిల్లా—బూర్గంపాహడ్ మండల కేంద్రంలోని పాండవబస్తీకి చెందిన రైతు బర్ల సత్యనారాయణ(పెద్దోడు) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.. ఆత‌డి వ‌య‌స్సు 40 సంవ‌త్స‌రాలు..ఇంటిలోనే పురుగులు మందు తాగ‌డంతో కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి కొత్త‌గూడెం హాస్ప‌ట‌ల్ కు చికిత్స కోసం తీసుకెళ్లారు.. చికిత్స పొందుతూ నేటి ఉద‌యం క‌న్నుమూశాడు.. మూడు సార్లు గోదావ‌రి వ‌ర‌ద‌ల కార‌ణంగా పంట న‌ష్ట‌పోవ‌డం, వ‌డ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీర్చాలంటూ వ‌త్తిడి పెర‌గ‌డంతో త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement