Monday, May 6, 2024

ఖ‌మ్మంలోని కార్పొరేట్ విద్యాసంస్థ‌లో 11 మంది విద్యార్ధుల‌కు క‌రోనా..

ఖమ్మం నగరంలోని ఓ కార్పొరేట్ విద్యా సంస్థలో కరోనా కలకలం రేగింది.. ఒకే త‌ర‌గ‌తి గ‌దిలోని 11 మంది విద్యార్ధుల‌కు క‌రోనా పాజిటీవ్ గా నిర్ధారణైంది.. అయితే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా పాఠశాల యాజమాన్యం చ‌ర్య‌లు తీసుకుంద‌నే ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి.. క‌రోనా సోకిన విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌తో ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని అంటున్నారు.. దీనిపై మ‌రిన్ని వివరాలు అందాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement