Sunday, May 19, 2024

Khammam : షాదీఖానాకు శంకుస్థాపన చేసిన..మంత్రులు.. ఎంపీ

ఖమ్మం : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు కలిసి ఖమ్మం సీక్వెల్ సమీపంలో రెండు కోట్లతో నిర్మించనున్న షాదీఖానాకు శంకుస్థాపన చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతం,నగర మేయర్ నీరజ,పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, పలువురు ముస్లిం ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement