Thursday, April 25, 2024

30 ఏండ్ల క్రితం కొండగట్టు అంజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కెసిఆర్

హైదరాబాద్‌, సీఎం కేసీఆర్‌ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌.. తమ చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకున్నారు. దాదాపు 30 ఏండ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్‌, సోదరి కల్వకుంట్ల కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్‌రావు, శశికళతో కలిసి కొండగట్టుపై దిగిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు

.ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది.
కొండగట్టు అంజన్నను సీఎం కేసీఆర్‌ గారు కుటుంబసభ్యులతో కలిసి అనేకసార్లు దర్శించుకున్నారు. కొండగట్టు వ్యూ పాయింట్‌ నుంచి అప్పటి అపురూప చిత్రాలు..’ అంటూ కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలు పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement