Thursday, May 2, 2024

రెండో రోజు కార్వీ ఎంపీ విచారణ

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్  ఛైర్మన్ పార్థసారథిని రెండో రోజు కస్టడీలోకి తీసుకొని సీసీఎస్ పోలీసుల విచారించనున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడకు మళ్లించారు?.. ముందస్తు ప్లాన్‌తోనే ఈ మోసాలకు పాల్పడ్డారా? అనే సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు కోర్టు ఆదేశాలతో రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement