Thursday, May 2, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

జగిత్యాల జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్తంభంపల్లి వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శ్యాంసుందర్‌, సాగర్‌గా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement