Monday, April 29, 2024

ఆలయంలో చోరీ

మెదక్ జిల్లా శివ్వంపేటలో హుండీ తాళం పగులకొట్టి గుర్తుతెలియని దుండగులు నగదును దోచుకెళ్లారు. శివ్వంపేట చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ఘ‌ట‌న‌లో చోటు చేసుకున్నది. పగులగొట్టిన తాళంపై క్లాత్‌ కప్పి ఉండడంతో ఆలస్యంగా చూసిన దేవాలయ జూనియర్ అసిస్టెంట్‌ రామకృష్ణ ఈవో ఆదేశాల మేరకు సిబ్బందిపై అనుమానంతో పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement