Sunday, April 28, 2024

పదోన్నతిపై వెళ్తున్న అధికారికి సన్మానం..

మెట్‌పల్లిరూరల్‌: మండలంలోని ఆత్మకూర్‌ గ్రామపంచాయతీ ఓఎస్‌గా విధులు నిర్వహించిన సలిగంటి రాధిక బిల్‌ కలెక్టర్‌ పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా ఆమెను సర్పంచ్‌ చౌటపల్లి లావణ్య శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నేరెళ్ల శ్రీధర్‌, ఎంపీటీ-సీ తుమ్మల పుష్ప, కార్యదర్శి వినీత
, వార్డు మెంబర్లు రాజశేఖర్‌, సురేష్‌, శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ గంగుల బలరాం మూర్తి పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement