Friday, May 10, 2024

విద్యార్థి పై శ్రీ చైతన్య దౌర్జన్యం..

కరీంనగర్ లోని వావిలాలపల్లి శ్రీ చైతన్య స్కూల్ లో నాలుగో తరగతి విద్యార్థి జయంత్ పై ఉపాధ్యాయుడు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆందోళనకు దిగగా విద్యార్థి తల్లితండ్రులతో పాటు స్థానికులు స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించి ఫుర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి హోమ్ వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు డస్టర్ తో దాడి చేయగా తలకు గాయమై చెక్కర వచ్చి పడిపోవడంతో హుటాహుటిన లైఫ్ లైన్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement