Friday, April 26, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీశ్ రావు, వేముల భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించనున్నారు. రూ.40వేల కోట్ల లోటు అంశంపై చర్చించనున్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సమావేశానికి హరీశ్ రావు హాజరుకాలేదు. సమావేవానికి దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement