Tuesday, April 30, 2024

పేద కుటుంబానికి బియ్యం పంపిణీ..

జూలపల్లి: మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మానుమండ్ల లచ్చయ్య అనారోగ్య కారణంతో గత 5 రోజుల క్రితం మరణించగా వారి కుటుంబానికి మీకోసం ఫౌండేషన్‌ సంస్థ చైర్మన్‌ కోడూరి మహేశ్‌ 25 కిలోల బియ్యం అందించారు. ఈకార్యక్రమంలో 7వ వార్డు సభ్యులు మానుమండ్ల సంపత్‌, కిష్టయ్య, మానుమండ్ల శ్రీనివాస్‌, వేణు, కనకయ్య, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement