Friday, May 3, 2024

దంపతులకు ఆర్థికసాయం..

ఇల్లంతకుంట: మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన తడకపెల్లి దుర్గవ్వ, మల్లయ్య దంపతులు అనారోగ్యంతో బాధపడుతుండగా ఇల్లంతకుంట సింగిల్‌ విండో డైరెక్టర్‌ గన్నేరం వసంత నర్సయ్య స్పందించి 50 కిలోల బియ్యం, గ్రామ రైతు బంధుసమితి కన్వినర్‌ కేతిరెడ్డి సుధాకర్‌ రెడ్డి రూ. 2వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల మల్లారెడ్డి, మీసరగండ్ల అనిల్‌ కుమార్‌, బొప్ప రాములు, పసుల బాల్‌ రాజ్‌, రవిందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement