Wednesday, May 15, 2024

రామగుండాన్ని అగ్రగామిగా నిలుపుతాం

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో ప్రతి సమస్యకు పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో రోడ్దు పనులకు శంకుస్థాపన చేసి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పోరేషన్‌లోని ప్రతి డివిజన్ లో ప్రజ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిధులను వెచ్చిస్తున్నామన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement