Friday, May 17, 2024

రాజ్యసభ అభ్యర్థి దామోదర్ కు మంత్రుల శుభాకాంక్షలు

రాజ్యసభ అభ్యర్థి దీవకొండ దామోదర్ రావుకు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు దామోదరరావుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కేశవ్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement