Sunday, May 19, 2024

దొంగ నోట్ల ముఠా అరెస్ట్‌

జగిత్యాలలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల నకిలీ కరెన్సీ సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగనోట్లు ఎక్కడ తయారు చేశారు, ఇంకా ఎవరెవరు ఇందులో భాగస్వాములు ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement