Sunday, April 28, 2024

రాజపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల..

హుజురాబాద్ – మండలంలోని రాజపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేటి ఉద‌యం ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను రైతులు వినియోగించుకోవాల‌ని కోరారు…రైతులు నుంచి ప్ర‌భుత్వం నేరుగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల‌కు మ‌రింత మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement