Friday, May 3, 2024

పదివేల మట్టి వినాయకుల పంపిణీ

కరీంనగర్ ప్రతిమ మల్టీ ఫ్లెక్స్ లో శుక్రవారం పదివేల మట్టి వినాయకులను పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ స్వయంగా పదివేల మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement