Tuesday, May 7, 2024

అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా.. రాస్తారోకో..

వీణవంక : బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు నిరసనగా కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement