Thursday, May 2, 2024

కరోనా నుండి కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

గోదావరిఖని: కాంగ్రెస్‌ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్‌ ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌, కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. దాంతో వారు త్వరగా కోలుకోవాలని ఎఫ్‌సీఐలోని శివాలయంలో దబ్బెట ఉదయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంద్రం రాజిరెడ్డి, బూర్ల శ్రీనివాస్‌, పల్లె హరీశ్‌ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement