Thursday, May 2, 2024

హరినాథ రావు కుటుంబానికి పరామర్శ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ మామ పాకాల హరినాథరావు కుటుంబాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పరామర్శించారు. శుక్రవారం హైదరాబాదులోని రాయదుర్గంలో హరినాథరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి వ్యక్తం చేశారు.. గురువారం గుండెపోటుతో హరినాథరావు మృతి చెందిన విషయం విధితమే. హరినాథ్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement