Thursday, April 25, 2024

జనవరి 2న ‘వారాహికి’ కొండగట్టులో ప్రత్యేక పూజలు

జగిత్యాల : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన ప్రచార వాహనం వారాహికి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించ‌నున్నారు. వ‌చ్చే ఏడు జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని నిర్వహించనున్నారు.
జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ అధికంగా విశ్వసించే విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలోనే వారాహికి ప్రత్యేక పూజలు కొండగట్టు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement