Wednesday, May 8, 2024

ప్రభుత్వ కాలేజీలో కరోనా పరీక్షలు

ముత్తారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక కళాశాలలో నిర్వహించిన శిబిరంలో రాపిడ్‌ టెస్టులు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి వంశీకృష్ణ సూచించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement