Thursday, May 2, 2024

KNR: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే బండి లక్ష ఫోన్లు… మేయర్ సునీల్ రావు

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి లక్ష సెల్ ఫోన్లు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీసుకొచ్చారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సెల్ ఫోన్ల విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేస్తున్నారన్నారు. బండి అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని, గంగుల కమలాకర్ అభివృద్ధితో ఓట్లు అడుగుతున్నారని సునీల్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement