Tuesday, May 7, 2024

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున గౌరేడ్డిపేట రైల్వే గేట్ వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement