Thursday, May 2, 2024

కరీంనగర్ లో మళ్లీ కరోనా కల కలం …ఒకే 12 కొత్త కేసులు‌

కరీంనగర్ – శుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు, ఒక విద్యార్థికి, సప్తగిరి కాలనీ పాఠశాలలో పని చేస్తున్న ఉపా‌ద్యాయురాలికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. సోమవారం విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఇంటికి పంపించారు. పాజిటివ్ గా నిర్దారణ అయిన ముగ్గురు ఉపాధ్యాయులను, విద్యార్థి కి వైద్యపరీక్షలు నిర్వహించి హోమ్ క్వరెంటిన్ కు తరలించారు. ముగ్గురు ఉపాద్యాయుల్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇదే రోజు కరీంనగర్ మండలం రామడుగు లో 9 మందికి పాజిటివ్ గా నిర్దారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తొలి కరోనా కేసు కరీంనగర్ లో గుర్తించబడి నేటికీ ఏడాది కాగా తాజాగా కేసుల పెరుగుదలతో మల్లి కరీంనగర్ జిల్లాలో కల కలం మొదలయిం

Advertisement

తాజా వార్తలు

Advertisement