Thursday, May 9, 2024

Janasena – 8 స్థానాలలో పోటీ – అభ్యర్థుల జాబితా విడుదల

హైదరాబాద్ – జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో క్రియశీల పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సిద్దమమైన పవన్ కల్యాణ్‌ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఫైనల్‌గా బీజేపీ జనసేన పార్టీకి 8సీట్లు కేటాయించింది. దీంతో జనసేన పోటీ చేసే 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసింది పార్టీ అధిష్టానం. మరీ ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రేటర్‌ పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నటువంటి కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించింది బీజేపీ..

జనసేన పార్టీ అభ్యర్ధులు వీరే

..1.కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

2.తాండూరు – నేమూరి శంకర్ గౌడ్

3.కోదాడ – మేకల సతీష్ రెడ్డి

- Advertisement -

4.నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్

5.ఖమ్మం – మిర్యాల రామకృష్ణ

6.కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు

7.వైరా (ST) – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్

,8.అశ్వారావుపేట (ST)-ముయబోయిన ఉమాదేవి

Advertisement

తాజా వార్తలు

Advertisement