Sunday, May 5, 2024

జ‌మున హెచ‌రీస్ అసైన్ మెంట్ భూముల స‌ర్వే

ఉమ్మడి వెల్దుర్తి మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంబంధించిన జమున హెచరీస్ కు అసైన్ మెంట్ భూములు ఆక్రమించారని ఆరోపణతో హైకోర్టు నోటీసుల మేరకు ఈరోజు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మొదట అచ్చంపేట గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 130 కి సంబంధించి భూమిని సర్వే చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement