Tuesday, May 7, 2024

మ‌హిళ‌ల‌కి మార్చి 8న వడ్డీలేని రుణాలు.. మంత్రి హ‌రీశ్ రావు

ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇరిగేషన్ పైపులైన్ల ద్వారా మీ పొలం వాకిట్లోకి సాగునీళ్లు త్వరలోనే తేనున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మీ ఇంటి పోయికాడికే మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రెండేళ్లుగా పెండింగులో ఉన్న వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ మీ బ్యాంకులలో జమ చేస్తామని మహిళా సంఘాలకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement