Sunday, April 28, 2024

ప్రభుత్వం చెప్పినవన్నీ అంకెలగారడీ : నాదెండ్ల మ‌నోహ‌ర్

పెట్టుబడులపై రాష్ట్ర‌ ప్రభుత్వం చెప్పినవన్నీ అంకెలగారడీలా అనిపిస్తోందని జ‌న‌సేన నేత‌ నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు.విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై ఆయ‌న మాట్లాడుతూ… గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ కు ప్రభుత్వం రూ.170 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. యువతను మభ్య పెట్టేందుకు సమ్మిట్‌ను నిర్వహించారని ఆరోపించారు. గతంలో జిందాల్ ఫ్యాక్టరీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని..ఇప్పుడు మళ్ళీ ఎంవోయూ చేసుకోవడంలో అర్ధం లేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement