Thursday, May 2, 2024

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి..నివాళుల‌ర్పించిన కాంగ్రెస్ నేత‌లు..

స్వ‌ర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇందిరాగాంధీ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ కృష్ణ , మీర్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ చల్ల కవిత బాల్ రెడ్డి, సిద్ధల మౌనిక, శ్రీశైలం మాజీ ఎమ్ పి టి సి నిమ్మల వెంకటేష్ గౌడ్, మీర్పేట్ కార్పొరేషన్ మాజీ వార్డు నెంబర్ కేసరి యాదిరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆలా శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు బండారి కార్తిక్ రెడ్డి, మీర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ పరశురామ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎరుకల మురళి గౌడ్ ..కాంగ్రెస్ కార్యకర్తలు భార్గవ్ రాము, బైకాని మల్లేష్ బొడ్డు మల్లేష్, యువ నాయకుడు శివ రెడ్డి తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement