Sunday, May 5, 2024

ప్రజారోగ్య రక్షణే ధ్యేయం.. రూ. 54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాస‌రి

పెద్ద‌ప‌ల్లి: ప్రజారోగ్య రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి నియోజకవర్గంలోని 145 మంది లబ్ధిదారులకు సీఎంఅర్ఎఫ్ ద్వారా మంజూరైన 54,13,600 రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు బాలాజీరావు, బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్ లు , ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు, టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement