Saturday, April 27, 2024

TS: ఎంపీ కార్యాలయంలో.. జెండా ఎగరేసిన బండి సంజయ్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే కరీంనగర్ లోని పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా అధికారులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement