Tuesday, May 7, 2024

HYD: హోంమంత్రిని కలిసిన యాకత్‌పుర బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి

కర్మన్ ఘాట్, ఆగస్ట్ 24 (ప్రభ న్యూస్) : యాకత్‌పుర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన సందర్భంగా సామ సుందర్ రెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్, అభ్యర్థి సామ సుందర్ రెడ్డి హోంమంత్రితో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ మాజీ కార్పొరేటర్ స్వప్న సుందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement