Friday, May 3, 2024

కరోనా టీకా వేయించుకున్న టిఆర్ ఎస్ నాయకులు..

కవాడిగూడ : కరోనా మరోసారి విజృంభిస్తోంది. దాంతో ప్రజలు..పలువురు రాజకీయనాయకులు కరోనా వ్యాక్సిన్ ని వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌ ను ముషీరాబాద్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు శివముదిరాజ్ వేయించుకున్నారు‌.

,

Advertisement

తాజా వార్తలు

Advertisement