Tuesday, May 14, 2024

మగవాళ్లలో ఆధిపత్య ధోరణి మారాలి : కోదండరామ్

మగవాళ్లలో ఆదిపత్య ధోరణి మారాలని తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ అన్నారు. హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మహిళలపై మన పెత్తనం ఉంది అనే భావన నుంచి పురుషులు బయటపడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement