Tuesday, April 30, 2024

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది : ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బ్లాక్‌మెయిలర్‌గా పేరున్నటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కి బీజేపీపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌ పై అత్యంత హీనంగా ఆరోపణలు చేయలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని బలిదేవత అని విమవిమర్శించింది రేవంత్‌రెడ్డి కాదా అని నిలదీశారు. ఇప్పుడు సోనియాకు దత్త పుత్రుడిలాగా మాట్లాడితే ఎలా నమ్మాలని రాజాసింగ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement